1,900% పెరిగిన యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు
- May 24, 2022
యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్కు ముందు యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఎకానమీ క్లాస్ ఛార్జీలు దాదాపు 1,900 శాతం పెరిగాయి. మే 25న వన్-వే ఎకానమీ క్లాస్ విమాన ఛార్జీలు 360 దిర్హామ్లుగా ఉంది. మెగా ఈవెంట్ ప్రారంభానికి ఒక రోజు ముందుగా నవంబర్ 20న 7,110 దిర్హామ్లకు చేరుకుందని ఎయిర్లైన్స్ డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







