డ్రగ్స్ స్మగ్లింగ్.. 30 ఏళ్ల వ్యక్తికి 15 సంవత్సరాల జైలు
- May 28, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లోకి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన 30 ఏళ్ల వ్యక్తికి నాల్గవ హై క్రిమినల్ కోర్ట్ 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనితోపాటు అతనికి BD10,000 జరిమానా విధించింది. అలాగే అతని జైలు శిక్ష ముగిసిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. సదరు ఆసియా జాతీయుడైన వ్యక్తి హెరాయిన్తో నింపిన 114 క్యాప్సూల్స్ ను కడుపులో దాచుకొని బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తుండగా.. అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైద్య సిబ్బంది సహాయంతో అతని కడుపు నుండి 858.2 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









