డ్రగ్స్ స్మగ్లింగ్.. 30 ఏళ్ల వ్యక్తికి 15 సంవత్సరాల జైలు
- May 28, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లోకి డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన 30 ఏళ్ల వ్యక్తికి నాల్గవ హై క్రిమినల్ కోర్ట్ 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనితోపాటు అతనికి BD10,000 జరిమానా విధించింది. అలాగే అతని జైలు శిక్ష ముగిసిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. సదరు ఆసియా జాతీయుడైన వ్యక్తి హెరాయిన్తో నింపిన 114 క్యాప్సూల్స్ ను కడుపులో దాచుకొని బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వస్తుండగా.. అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైద్య సిబ్బంది సహాయంతో అతని కడుపు నుండి 858.2 గ్రాముల డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







