ఫిఫా ప్రపంచ కప్.. బుకింగ్లు ప్రారంభించిన ఫ్లైదుబాయ్
- June 01, 2022
దుబాయ్: ఖతార్లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ కోసం ఫ్లైదుబాయ్ ముందస్తు బుకింగ్ లు ప్రారంభించింది. ఈ ప్రత్యేక విమానాలు దుబాయ్, దోహా మధ్య నడుపనున్నారు. మ్యాచ్ డే షటిల్ విమానాల కోసం వెబ్సైట్లో బుక్ చేసుకోచ్చని ఫుట్ బాల్ అభిమానులకు ఫ్లైదుబాయ్ కోరింది. నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే ఈ ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం దుబాయ్,దోహాల మధ్య ప్రతిరోజూ 30 వరకు ప్రత్యేక విమానాలను నడుపనున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







