ఫిఫా ప్రపంచ కప్.. బుకింగ్లు ప్రారంభించిన ఫ్లైదుబాయ్
- June 01, 2022
దుబాయ్: ఖతార్లో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ కోసం ఫ్లైదుబాయ్ ముందస్తు బుకింగ్ లు ప్రారంభించింది. ఈ ప్రత్యేక విమానాలు దుబాయ్, దోహా మధ్య నడుపనున్నారు. మ్యాచ్ డే షటిల్ విమానాల కోసం వెబ్సైట్లో బుక్ చేసుకోచ్చని ఫుట్ బాల్ అభిమానులకు ఫ్లైదుబాయ్ కోరింది. నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే ఈ ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం దుబాయ్,దోహాల మధ్య ప్రతిరోజూ 30 వరకు ప్రత్యేక విమానాలను నడుపనున్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







