తండ్రీ కొడుకులకు 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా
- June 04, 2022
బహ్రెయిన్: అద్దె కార్లను నిర్లక్ష్యంగా వాడటం, వాటిని డ్యామేజ్ చేయడం తదితర ఆరోపణల నేపథ్యంలో ఓ తండ్రి, అతని కొడుక్కి 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించారు. కారు కంపెనీ ఓనర్లు, తండ్రీ అలాగే కొడుకుపై కోర్టును ఆశ్రయించారు. నిందితులు ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయినట్లు సదరు కంపెనీ, ఫిర్యాదులో పేర్కొంది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం 2,887 బహ్రెయినీ దినార్ల జరీమానా నిందితులకు విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







