తండ్రీ కొడుకులకు 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా

- June 04, 2022 , by Maagulf
తండ్రీ కొడుకులకు 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా

బహ్రెయిన్: అద్దె కార్లను నిర్లక్ష్యంగా వాడటం, వాటిని డ్యామేజ్ చేయడం తదితర ఆరోపణల నేపథ్యంలో ఓ తండ్రి, అతని కొడుక్కి 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించారు. కారు కంపెనీ ఓనర్లు, తండ్రీ అలాగే కొడుకుపై కోర్టును ఆశ్రయించారు. నిందితులు ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయినట్లు సదరు కంపెనీ, ఫిర్యాదులో పేర్కొంది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం 2,887 బహ్రెయినీ దినార్ల జరీమానా నిందితులకు విధిస్తూ తీర్పునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com