ఇన్స్టెంట్ పెసరట్టు
- June 05, 2022
ఇది ఒక హెల్తీ ఇన్స్టంట్ దోశ. మనము ముందుగా పెసలు మరియు బియ్యము కలిపి గ్రైండర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థములు: పెసలు -1/2 కిలో, బియ్యం-1/2 కిలో (క్రిస్పీ దోశలు కొరకు 1/4 కిలో ఎక్స్ట్రా బియ్యము )
ఈ రెండూ కలిపి మరపట్టించి, ఉంచుకోవాలి. ఈ పిండి 2 నెలలు స్టోర్ చేసుకోవచ్చు.
దోశ తయారు చేసుకునే విధానము:
1. కావలసిన అంత పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు , కారము, జీలకర్ర వేసుకుని రవ్వ దోశ పిండి లాగా కలుపు కోవాలి. ఇప్పుడు వేడి పెనం మీద దోశలు వేసుకోవాలి.
ఈ దోశ పిండిలో సన్నని ఉల్లిపాయ చెక్కు వేసుకొంటె చాలా చాలా బాగుంటుంది.
--పూర్ణిమ పేర్ల,విజయనగరం.
తాజా వార్తలు
- ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ..
- దుబాయ్ లో ఘనంగా యూఏఈ 52వ నేషనల్ డే వేడుకలు
- యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల కోసం ట్రాఫిక్ రూల్స్ జారీ
- హైదరాబాద్ నుండి గోండియాకు విమాన సర్వీసులు ప్రారంభం
- ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు ఎమిరేట్స్లో ఉచిత పార్కింగ్
- AFC ఆసియా కప్ ఖతార్ 2023 మస్కట్ల ఆవిష్కరణ
- యువరాజు మమదూహ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంత్యక్రియల ప్రార్థనలో పాల్గొన్న క్రౌన్ ప్రిన్స్
- అవినీతి నిరోధక శాఖ అదుపులో 146 మంది
- ఒమన్, స్విట్జర్లాండ్ మధ్య కీలక ఒప్పందాలు
- నాలుగు రాష్ట్రాల్లో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..