ఇన్స్టెంట్ పెసరట్టు
- June 05, 2022
ఇది ఒక హెల్తీ ఇన్స్టంట్ దోశ. మనము ముందుగా పెసలు మరియు బియ్యము కలిపి గ్రైండర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థములు: పెసలు -1/2 కిలో, బియ్యం-1/2 కిలో (క్రిస్పీ దోశలు కొరకు 1/4 కిలో ఎక్స్ట్రా బియ్యము )
ఈ రెండూ కలిపి మరపట్టించి, ఉంచుకోవాలి. ఈ పిండి 2 నెలలు స్టోర్ చేసుకోవచ్చు.
దోశ తయారు చేసుకునే విధానము:
1. కావలసిన అంత పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు , కారము, జీలకర్ర వేసుకుని రవ్వ దోశ పిండి లాగా కలుపు కోవాలి. ఇప్పుడు వేడి పెనం మీద దోశలు వేసుకోవాలి.
ఈ దోశ పిండిలో సన్నని ఉల్లిపాయ చెక్కు వేసుకొంటె చాలా చాలా బాగుంటుంది.
--పూర్ణిమ పేర్ల,విజయనగరం.
తాజా వార్తలు
- 5 అప్కమింగ్ వాట్సాప్ ఫీచర్లు
- నేటి నుండి ఏపీ రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన IMF
- ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- ఒమన్లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- యూఏఈ రెసిడెన్సీ వీసాలు: మీరు తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన మార్పులు
- ముసందమ్లో భూకంపం
- ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విశాఖపట్నం ... బాంబు పేల్చిన సీఎం జగన్..!
- దుబాయ్ టూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!