ఇన్స్టెంట్ పెసరట్టు
- June 05, 2022ఇది ఒక హెల్తీ ఇన్స్టంట్ దోశ. మనము ముందుగా పెసలు మరియు బియ్యము కలిపి గ్రైండర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థములు: పెసలు -1/2 కిలో, బియ్యం-1/2 కిలో (క్రిస్పీ దోశలు కొరకు 1/4 కిలో ఎక్స్ట్రా బియ్యము )
ఈ రెండూ కలిపి మరపట్టించి, ఉంచుకోవాలి. ఈ పిండి 2 నెలలు స్టోర్ చేసుకోవచ్చు.
దోశ తయారు చేసుకునే విధానము:
1. కావలసిన అంత పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు , కారము, జీలకర్ర వేసుకుని రవ్వ దోశ పిండి లాగా కలుపు కోవాలి. ఇప్పుడు వేడి పెనం మీద దోశలు వేసుకోవాలి.
ఈ దోశ పిండిలో సన్నని ఉల్లిపాయ చెక్కు వేసుకొంటె చాలా చాలా బాగుంటుంది.
--పూర్ణిమ పేర్ల,విజయనగరం.
తాజా వార్తలు
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్