జెడ్డాలో 9వేలమందికి హౌజింగ్ యూనిట్లు కేటాయింపు..!!
- January 08, 2026
జెడ్డా: జెడ్డా గవర్నరేట్లో 9,206 కుటుంబాలకు కొత్త హౌజింగ్ యూనిట్లు కేటాయించారు. మక్కా ఎమిరేట్ అండర్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ అల్-బోలాహిద్ జెడ్డాలోని గవర్నరేట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. మక్కా డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ ఆదేశాలకు అనుగుణంగా జెడ్డా గవర్నరేట్లో పలు నివాస ప్రాంతాలను డెవలప్ చేయనున్నారు. ఇందులో భాగంగా బాధితులకు హౌజింగ్ యూనిట్లను కేటాయించారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







