వైభవంగా ఐపిఎల్-9 ఆరంభోత్సవం
- April 08, 2016
ఐపీఎల్-9 సీజన్ ఆరంభ వేడుకలు ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన వేదికపై బాలీవుడ్ తార జాక్వలిన్ ఫెర్నాండెజ్ తొలుత నృత్యం చేసి అభిమానుల్ని అలరించారు. అనంతరం వేదికపైకి ఐపీఎల్లోని ఎనిమిది జట్ల కెప్టెన్లను రవిశాస్త్రి ఆహ్వానించారు. టోర్నీలో తొలి మ్యాచ్ వాంఖడే వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ మధ్య శనివారం రాత్రి 8గంటలకు జరగనుంది. మొత్తం 60 మ్యాచ్లు జరగనున్న ఈ టోర్నీ మే 29న ఫైనల్తో ముగియనుంది.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









