దేశంలో ఆహార భద్రతకు ఇబ్బంది లేదన్న కువైట్
- June 08, 2022
కువైట్ సిటీ: కార్పొరేటివ్ సొసైటీస్ డెవలప్మెంట్ డైరెక్టర్ (మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు లేబర్) హయామ్ అల్ ఖుదైర్ మాట్లాడుతూ, దేశంలో ఆహార భద్రతకి ఎలాంటి సమస్యా లేదనీ, పఉడ్ స్టోర్లన్నీ ఆహార పదార్థాలతో నిండుగా వున్నాయని చెప్పారు.అల్ జహ్రా కో-ఆపరేటివ్ సొసైటీ సందర్శన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె నేతృత్వంలోని బృందం, స్టోర్లను సందర్శించి అక్కడి పరిస్థితుల్ని వాకబు చేశారు. మినిస్టర్ ఆదేశాలతో ఈ తనిఖీలు జరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







