ఘోర రైలు ప్రమాదం..17 మంది మృతి
- June 08, 2022
ఇరాన్: తూర్పు ఇరాన్లో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో 17 మంది మరణించారని, 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
దాదాపు 350 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న రైలు.. ఎడారి నగరమైన తబాస్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చీకటిలో రైలులోని ఏడు క్యారేజీలలో నాలుగు పట్టాలు తప్పినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. ఘటనా స్థలానికి అంబులెన్స్లు, హెలికాప్టర్లతో రెస్క్యూ టీమ్లు చేరుకున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







