ఫిఫా ప్లే-ఆఫ్ మ్యాచ్లు.. దోహా మెట్రో అదనపు సర్వీసులు
- June 13, 2022
దోహా: ఫిఫా వరల్డ్ కప్ ఇంటర్ కాంటినెంటల్ ప్లే-ఆఫ్ మ్యాచ్లు జూన్ 13, 14 తేదీల్లో జరగనున్నాయి. ఈ మ్యాచ్లకు హాజరయ్యే ఫుట్బాల్ అభిమానుల కోసం దోహా మెట్రో రెండు రోజులూ తెల్లవారుజామున 1 గంట వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో ఫుట్బాల్ ఈవెంట్ కోసం మెట్రో సేవలు తెల్లవారుజామున 1 గంటల వరకు నడుపనున్నట్లు దోహా మెట్రో వెల్లడించింది. జూన్ 13న క్వాలిఫయర్స్ లో ఐదో స్థానంలో నిలిచిన పెరూతో ఆస్ట్రేలియా తలపనుండగా.. జూన్ 14న కాన్కాకాఫ్ క్వాలిఫయర్స్ లో నాల్గవ స్థానంలో నిలిచిన కోస్టారికా.. ఓఎఫ్సీ ఛాంపియన్స్ న్యూజిలాండ్తో ఆడనుంది. రెండు మ్యాచ్లు స్థానిక కాలమానం ప్రకారం 21:00 గంటలకు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!







