687 వాహనాలను వేలం వేయనున్న మునిసిపాలిటీ
- June 14, 2022
కువైట్: కువైట్ మునిసిపాలిటీ 687 వాహనాల్ని వేలం వేయనుంది. సీల్డ్ ఎన్వలప్ ఆక్షన్ ద్వారా మినా అబ్దుల్లా గ్యారేజీ వద్ద ఈ వేలం జరుగుతుంది. మూడు విభాగాలుగా ఈ వాహనాల్ని విభజించారు. ఓ విభాగంలో 240 వాహనాలు, మరో విభాగంలో 227 వాహనాలు, మూడో విభాగంలో 220 వాహనాలు వుంటాయి. వీటన్నిటికీ నెంబర్ ప్లేట్లు వున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జూన్ 15న ఈ వాహనాల్ని తనిఖీ చేసుకోవచ్చని మునిసిపాలిటీ సూచించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







