687 వాహనాలను వేలం వేయనున్న మునిసిపాలిటీ
- June 14, 2022
కువైట్: కువైట్ మునిసిపాలిటీ 687 వాహనాల్ని వేలం వేయనుంది. సీల్డ్ ఎన్వలప్ ఆక్షన్ ద్వారా మినా అబ్దుల్లా గ్యారేజీ వద్ద ఈ వేలం జరుగుతుంది. మూడు విభాగాలుగా ఈ వాహనాల్ని విభజించారు. ఓ విభాగంలో 240 వాహనాలు, మరో విభాగంలో 227 వాహనాలు, మూడో విభాగంలో 220 వాహనాలు వుంటాయి. వీటన్నిటికీ నెంబర్ ప్లేట్లు వున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జూన్ 15న ఈ వాహనాల్ని తనిఖీ చేసుకోవచ్చని మునిసిపాలిటీ సూచించింది.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







