మినహాయింపు గడువును పొడిగించిన పీఏఎస్ఐ
- June 23, 2022మస్కట్: రిజిస్టర్ చేయడంలో జాప్యం చేయడం.. బీమా చేసిన వారి సేవ ముగిసిన వారికి వచ్చే అదనపు మొత్తాల నుండి మినహాయింపు ఇచ్చే కాలాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్(PASI) పొడిగించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.యజమానులకు ఆలస్యం కారణంగా వారికి కలిగే అదనపు మొత్తాల నుండి మినహాయింపు ఇచ్చే కాలాన్ని పొడిగించడానికి డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది. స్వయం ఉపాధి వ్యవస్థలో నమోదు చేసుకున్న యజమానులు, బీమా పొందిన వ్యక్తులకు సౌకర్యాలను అందించడంతోపాటు విదేశాల్లోని కార్మికుల కోసం ఏర్పడిన వ్యవస్థలకు తాజా నిర్ణయంతో కొంత ఉపశమనం కలుగనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం సామాజిక బీమా పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయం OMR 300 మిలియన్లను మించిపోయిందని, దీని ఫలితంగా అథారిటీ తన ఆస్తులలో కొంత భాగాన్ని స్థానిక, విదేశీ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టిందని పబ్లిక్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!