సున్నితమైన సమాచారాన్ని భద్రతగా పంపించడం సాధ్యమేనా.?
- June 23, 2022
బహ్రెయిన్: బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ కీలక సూచనలు చేసింది. సున్నితమైన సమాచారం కలిగిన ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపరాదన్నది ఆ సూచన తాలూకు సారాంశం. వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఎలా పంపుతున్నారన్న విషయమై ఆర్థిక సంస్థలు అలాగే టెక్నాలజీ సంస్థలతో చర్చించినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.ఈ క్రమంలోనే భద్రత మరింత పెరగాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు పేర్కొంది. బెయాన్ కనెక్ట్ సీఈఓ క్రిస్టియన్ రసముస్సెన్ మాట్లాడుతూ, సెంట్రల్ బ్యాంక్ వినియోగదారుల సున్నిత సమాచారానికి భద్రత విషయమై చేసిన సూచనల్ని పరిగణనలోకి తీసుకుని వన్ ఐడీ, వన్ బాక్స్ విధానంలో డిజిటల్ కమ్యూనికేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







