ఐఫోన్ వినియోగదారులకు యూఏఈ హెచ్చరిక
- June 24, 2022యూఏఈ: ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే స్కామ్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ నివాసితులకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) iOS సిస్టమ్ వినియోగదారులను ఫిషింగ్ స్కామ్లు, మోసపూరిత సందేశాలపై హెచ్చరించడానికి ఒక అవగాహన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. iOS సిస్టమ్తో కూడిన iPhoneలలో iMessagesను స్వీకరించే కొత్త ట్రెండ్ ఉందని.. ఇటువంటి ఫిషింగ్, మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని TDRA వినియోగదారులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?