వర్షాల సమయంలో లోయలు దాటవద్దు: సీడీఏఏ
- June 24, 2022
మస్కట్: పౌరులు, నివాసితులు వర్షాల సమయంలో లోయలను దాటడానికి ప్రయత్నించవద్దని పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ (CDAA) హెచ్చరించింది.ఈ శనివారం వరకు సుల్తానేట్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఒమన్ వాతావరణ శాఖ పేర్కొంది. సుల్తానేట్లోని కొన్ని గవర్నరేట్లలో వర్షాల పడే అవకాశం ఉన్నందన పౌరులు, నివాసితులు లోయ ప్రవాహాలను దాటవద్దని, వాటి దగ్గర కూర్చోకుండా ఉండాలని, పిల్లలపై నిఘా ఉంచాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







