వర్షాల సమయంలో లోయలు దాటవద్దు: సీడీఏఏ
- June 24, 2022
మస్కట్: పౌరులు, నివాసితులు వర్షాల సమయంలో లోయలను దాటడానికి ప్రయత్నించవద్దని పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ (CDAA) హెచ్చరించింది.ఈ శనివారం వరకు సుల్తానేట్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఒమన్ వాతావరణ శాఖ పేర్కొంది. సుల్తానేట్లోని కొన్ని గవర్నరేట్లలో వర్షాల పడే అవకాశం ఉన్నందన పౌరులు, నివాసితులు లోయ ప్రవాహాలను దాటవద్దని, వాటి దగ్గర కూర్చోకుండా ఉండాలని, పిల్లలపై నిఘా ఉంచాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







