వర్షాల సమయంలో లోయలు దాటవద్దు: సీడీఏఏ
- June 24, 2022
మస్కట్: పౌరులు, నివాసితులు వర్షాల సమయంలో లోయలను దాటడానికి ప్రయత్నించవద్దని పౌర రక్షణ, అంబులెన్స్ అథారిటీ (CDAA) హెచ్చరించింది.ఈ శనివారం వరకు సుల్తానేట్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఒమన్ వాతావరణ శాఖ పేర్కొంది. సుల్తానేట్లోని కొన్ని గవర్నరేట్లలో వర్షాల పడే అవకాశం ఉన్నందన పౌరులు, నివాసితులు లోయ ప్రవాహాలను దాటవద్దని, వాటి దగ్గర కూర్చోకుండా ఉండాలని, పిల్లలపై నిఘా ఉంచాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







