3,000 దినార్లకు పైబడిన నగదు బదిలీపై బ్యాంకులు సమాచారమివ్వాలి
- June 24, 2022
కువైట్: కువైట్లో బ్యాంకులన్నీ 3,000 దినార్ల పైబడి నగదు బదిలీలపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్కి సమాచారమివ్వాల్సి వుంటుంది. జులై 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంకు, అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. నగదు బదిలీలకు సంబంధించి డేటాబేస్ ఎప్పటికప్పుడు సమర్పించాల్సి వుంటుంది. 3,000 అంతకు మించిన లావాదేవీల సమాచారం సెంట్రల్ బ్యాంకుకి బ్యాంకులు సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..