ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- June 27, 2022
ఖతార్: ఖతార్లోని అల్ దయాన్ హెల్త్ డిస్ట్రిక్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ మెడికల్ సెంటర్గా రూపొందనుంది. 2021 చివర్లో ఈ ప్రాజెక్టుకి ప్లానింగ్ జరిగింది. 1.3 మిలియన్ చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని నిర్మిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దుతారు. ఇందులో టవర్ బ్లాకులు వుండవు. సొంతంగా ఎనర్జీని జనరేట్ చేసుకుంటుంది. మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెరుగుతాయి. రోబోట్స్, త్రీడీ సాంకేతితతో దీన్ని రూపొందించడం జరుగుతుంది. హమాద్ మెడికల్ కార్పొరేషన్ దీన్ని నిర్మించనుంది. డచ్ సంస్థ ఓఎంఎ, బ్రిటిష్ ఇంజనీరింగ్ కంపెనీ బ్యూరో హప్పోల్డ్ సంయుక్తంగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నాయి. 1,400 బెడ్స్ సౌకర్యంతో దీన్ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







