తెలంగాణ కరోనా అప్డేట్
- June 28, 2022హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు కొత్తగా 477 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 279 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,99,532 మంది కోవిడ్ బారిన పడగా వారిలో 7,91,461 మంది కోలుకున్నారు. కోవిడ్ రికవరీ రేటు రాష్ట్రంలో 98.99 శాతంగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది.హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 258 కోవిడ్ కేసులు రంగారెడ్డి జిల్లాలో 107,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?