అవయవదానంలో కువైట్ భారతీయులు ముందున్నారు
- June 28, 2022కువైట్: అవయవదానం చేయడంలో కువైట్ లో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయ సమూహానికి చెందిన ప్రజలు అందరి కంటే ముందున్నారు అని ప్రముఖ అంత్జాతీయ వైద్య నిపుణులు డాక్టర్ యూసఫ్ బెహ్ బేహని పేర్కొన్నారు.
కువైట్ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ యూసఫ్ మాట్లాడుతూ అవయవదానం పై ప్రజల్లో మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా అవయవదానం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు బ్రతికున్న వారివి మరియు చనిపోయిన వారివి. ఈ రెండింటి వర్గాల వారికి చెందిన అవయవాలు ద్వారా 8 మందిని బ్రతికించవచ్చు అని పేర్కొన్నారు.
ఈ సంద్భంగా ఆయన ఇంకో విషయాన్ని గుర్తు చేశారు, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స ను గల్ఫ్ దేశాల్లో అన్నిటికంటే ముందుగా కువైట్(1979) లో చేయడం జరిగింది.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్