జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- June 28, 2022లండన్: గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ జాతీయులు, 2023 నుంచి బ్రిటన్ వెళ్ళాలనుకుంటే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని యూకే వెల్లడించింది. బ్రిటన్ కొత్త ఎలక్ట్రానిక్ ఆతరైజేషన్ స్కీమ్ ద్వారా ఈ వెసులుబాటు కలగనుంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ దేశాలు ఇకపై అమెరికా, కెనడా తదితర దేశాల సరసన చేరనున్నాయి యూకే వీసా ఫ్రీ ట్రావెల్ విభాగంలో. ఇటిఎ విధానం ద్వారా 2025 నాటికి పూర్తిగా బోర్డర్ డిజిటలైజేషన్ పూర్తవుతుంది. ఒక్కసారి ఇటిఎ లభిస్తే, మల్టిపుల్ ఎంట్రీ లభిస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?