వరదలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి
- July 08, 2022
మస్కట్: వరదలో మునిగి 10 ఏండ్లలోపు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అల్-రుస్తాక్లోని విలాయత్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల మృతదేహాలను వరద లోయ నుండి సహాయక బృందాలు వెలుపలకు తీసుకొచ్చాయని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. వాడీ అల్-సహ్తాన్లో ఇద్దరు పిల్లలు.. వారిలో ఒకరు 9 సంవత్సరాలు, మరొకరు సుమారు 10 సంవత్సరాలు.. మరోక సంఘటనలో వాడి బానీ ఔఫ్లో 6 ఏళ్ల చిన్నారి వరదలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!









