వరదలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి
- July 08, 2022
మస్కట్: వరదలో మునిగి 10 ఏండ్లలోపు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అల్-రుస్తాక్లోని విలాయత్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లల మృతదేహాలను వరద లోయ నుండి సహాయక బృందాలు వెలుపలకు తీసుకొచ్చాయని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. వాడీ అల్-సహ్తాన్లో ఇద్దరు పిల్లలు.. వారిలో ఒకరు 9 సంవత్సరాలు, మరొకరు సుమారు 10 సంవత్సరాలు.. మరోక సంఘటనలో వాడి బానీ ఔఫ్లో 6 ఏళ్ల చిన్నారి వరదలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







