వేర్వేరు ప్రాంతాల్లో ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించనున్న దుబాయ్ పోలీస్
- July 08, 2022
దుబాయ్: ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించబోటున్నట్లు దుబాయ్ సాధారణ పోలీస్ విభాగం తెలిపింది.
జబీల్ మసీదు ఉన్న జబీల్ ప్రాంతం మరియు అల్ మంఖోల్ ప్రార్థన స్థలల్లో ఈద్ అల్ అధా ను పురస్కారించుకొని ఫిరంగి ప్రదర్శనలు నిర్వహించబొతున్నట్లు దుబాయ్ సాధారణ పోలీస్ భద్రతా మరియు అత్యవసరం విభాగం అధిపతి మేజర్ జనరల్ అబ్దుల్లా అలీ అల్ ఘైతీ తెలిపారు.
ఘైతీ కొనసాగిస్తూ దుబాయ్ సంప్రదాయం ప్రకారం ఈద్ అల్ ఫిత్రా మరియు ఈద్ అల్ అధా సందర్భంగా ఫిరంగి ప్రదర్శనలు ప్రారంభించి రంజాన్ పండుగ సందర్భంగా ఆపేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







