వరదల విపత్తుల నుండి కాపాడిన అధికారులు
- July 10, 2022
మస్కట్: దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు వచ్చాయి. ఈ సందర్భంగా దక్షిణ అల్ షర్కియా ప్రాంతంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురిని జాతీయ విపత్తు సంస్థ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ మండలి (CDAA) రక్షించడం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి అని పేర్కొంటూనే ఈ సమయంలో వరద బాధిత ప్రాంతాల్లో పిల్లల్ని బయటకు రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







