వరదల విపత్తుల నుండి కాపాడిన అధికారులు
- July 10, 2022
మస్కట్: దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు వచ్చాయి. ఈ సందర్భంగా దక్షిణ అల్ షర్కియా ప్రాంతంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురిని జాతీయ విపత్తు సంస్థ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ మండలి (CDAA) రక్షించడం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి అని పేర్కొంటూనే ఈ సమయంలో వరద బాధిత ప్రాంతాల్లో పిల్లల్ని బయటకు రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







