వరదల విపత్తుల నుండి కాపాడిన అధికారులు
- July 10, 2022
మస్కట్: దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు వచ్చాయి. ఈ సందర్భంగా దక్షిణ అల్ షర్కియా ప్రాంతంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురిని జాతీయ విపత్తు సంస్థ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ మండలి (CDAA) రక్షించడం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి అని పేర్కొంటూనే ఈ సమయంలో వరద బాధిత ప్రాంతాల్లో పిల్లల్ని బయటకు రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









