వరదల విపత్తుల నుండి కాపాడిన అధికారులు
- July 10, 2022
మస్కట్: దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల వరదలు వచ్చాయి. ఈ సందర్భంగా దక్షిణ అల్ షర్కియా ప్రాంతంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురిని జాతీయ విపత్తు సంస్థ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ మండలి (CDAA) రక్షించడం జరిగింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి అని పేర్కొంటూనే ఈ సమయంలో వరద బాధిత ప్రాంతాల్లో పిల్లల్ని బయటకు రాకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







