పులుల సంరక్షణకు రూ.380 కోట్లు కేటాయించిన మోడీ

- April 12, 2016 , by Maagulf
పులుల సంరక్షణకు రూ.380 కోట్లు కేటాయించిన మోడీ

పులుల సంరక్షణకు బడ్జెట్‌లో రూ.380 కోట్లు కేటాయించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న థర్డ్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఆసియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకో సిస్టమ్‌తో పులుల సంరక్షణ చేపట్టినట్లు తెలిపారు. దేశంలో పులుల సంరక్షణలో ట్రాక్‌ రికార్డు చాలా బాగుందన్నారు. పులులను కాపాడేందుకు కృషి చేస్తున్న గ్లోబల్‌ టైగర్‌ ఫోరంను ఈ సందర్భంగా మోడీ అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com