దోఫార్ రోడ్డు పై ప్యాట్రోలింగ్ బృందం
- July 18, 2022
మస్కట్: ఇటీవల కాలంలో దోఫార్ ప్రావిన్స్ లో రోడ్డు ప్రమాదాలు అధికం కావడంతో ఆ రోడ్డు పై పోలీసులు నిఘా పెట్టారు.
రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వ్యక్తులు అధికంగా ఉన్న దోఫార్ ప్రావిన్స్ మీద దృష్టి సారించామని అందులో భాగంగానే ఆ ప్రావిన్స్ కు వెళ్ళే దారిలో ప్యా ట్రోలింగ్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ బృందం పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. వీరి సేవల కొరకు 9999 కు డయల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..