సౌదీ లో 3 కు చేరిన మంకీ పాక్స్ కేసులు
- July 26, 2022
రియాద్: దేశంలో మంకీ పాక్స్ బారిన పడిన వారి సంఖ్య 3 కు చేరినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
బాధితులు యూరోప్ నుండి ఇక్కడికి వచ్చిన వారని, జ్వరం మరియు ఇతరత్రా చర్మ వ్యాధుల లక్షణాలతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు.
ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉప మంత్రి డాక్టర్ అబ్దుల్లా అసిరి మాట్లాడుతూ మొదటి వ్యక్తి కోలుకున్నాడు అని ప్రకటించారు. బాధితులకు తమ దేశం అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది అని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!