ఒమన్ కోటలను సందర్శించిన 100,000 మంది
- July 30, 2022_1659156255.jpg)
ఒమన్: నిజ్వా ఫోర్ట్ సందర్శకుల జాబితాలో అగ్రస్థానంలో ఉందని సుల్తానేట్ ఆఫ్ ఒమన్, నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. ఒమన్ సుల్తానేట్లోని వివిధ కోటలను 111,211 మంది సందర్శకులు సందర్శించగా.. నిజ్వా కోటను 55,636 మంది సందర్శించారని పేర్కొంది. గత సంవత్సర కాలంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కోటలను సందర్శించిన మొత్తం సందర్శకుల సంఖ్య 111,211 మంది కాగా.. 2020తో పోల్చితే సందర్శకుల సంఖ్య 17 శాతం తగ్గిందని వెల్లడించారు. 55,636 మంది నిజ్వా కాజిల్ మొదటి స్థానంలో ఉందని, 16 మంది సందర్శకులతో థర్మాడ్ ఫోర్ట్ చివరి స్థానంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!