ఒమన్ కోటలను సందర్శించిన 100,000 మంది
- July 30, 2022
ఒమన్: నిజ్వా ఫోర్ట్ సందర్శకుల జాబితాలో అగ్రస్థానంలో ఉందని సుల్తానేట్ ఆఫ్ ఒమన్, నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. ఒమన్ సుల్తానేట్లోని వివిధ కోటలను 111,211 మంది సందర్శకులు సందర్శించగా.. నిజ్వా కోటను 55,636 మంది సందర్శించారని పేర్కొంది. గత సంవత్సర కాలంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కోటలను సందర్శించిన మొత్తం సందర్శకుల సంఖ్య 111,211 మంది కాగా.. 2020తో పోల్చితే సందర్శకుల సంఖ్య 17 శాతం తగ్గిందని వెల్లడించారు. 55,636 మంది నిజ్వా కాజిల్ మొదటి స్థానంలో ఉందని, 16 మంది సందర్శకులతో థర్మాడ్ ఫోర్ట్ చివరి స్థానంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







