ఒమన్ కోటలను సందర్శించిన 100,000 మంది
- July 30, 2022
ఒమన్: నిజ్వా ఫోర్ట్ సందర్శకుల జాబితాలో అగ్రస్థానంలో ఉందని సుల్తానేట్ ఆఫ్ ఒమన్, నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. ఒమన్ సుల్తానేట్లోని వివిధ కోటలను 111,211 మంది సందర్శకులు సందర్శించగా.. నిజ్వా కోటను 55,636 మంది సందర్శించారని పేర్కొంది. గత సంవత్సర కాలంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కోటలను సందర్శించిన మొత్తం సందర్శకుల సంఖ్య 111,211 మంది కాగా.. 2020తో పోల్చితే సందర్శకుల సంఖ్య 17 శాతం తగ్గిందని వెల్లడించారు. 55,636 మంది నిజ్వా కాజిల్ మొదటి స్థానంలో ఉందని, 16 మంది సందర్శకులతో థర్మాడ్ ఫోర్ట్ చివరి స్థానంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









