ఒమన్ కోటలను సందర్శించిన 100,000 మంది
- July 30, 2022
ఒమన్: నిజ్వా ఫోర్ట్ సందర్శకుల జాబితాలో అగ్రస్థానంలో ఉందని సుల్తానేట్ ఆఫ్ ఒమన్, నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. ఒమన్ సుల్తానేట్లోని వివిధ కోటలను 111,211 మంది సందర్శకులు సందర్శించగా.. నిజ్వా కోటను 55,636 మంది సందర్శించారని పేర్కొంది. గత సంవత్సర కాలంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ కోటలను సందర్శించిన మొత్తం సందర్శకుల సంఖ్య 111,211 మంది కాగా.. 2020తో పోల్చితే సందర్శకుల సంఖ్య 17 శాతం తగ్గిందని వెల్లడించారు. 55,636 మంది నిజ్వా కాజిల్ మొదటి స్థానంలో ఉందని, 16 మంది సందర్శకులతో థర్మాడ్ ఫోర్ట్ చివరి స్థానంలో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలిపింది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







