అగ్ని ప్రమాదంలో 10 మందికి గాయాలు
- July 31, 2022
మనామా: నగరంలోని ఓ ప్రముఖ భవనంలో జరిగిన అగ్నప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి.
అధికారుల మాట్లాడుతూ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వారిని బయటపడేసే ప్రయత్నం లో భాగంగా చేపట్టిన చర్యల్లో 140 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, గాయపడిన 10 మందిని హాస్పిటల్ కు తరలించినట్లు పేర్కోన్నారు.
ఈ ప్రమాదం పై తక్షణమే విచారణ చేపడతామని అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటించింది. అంతేకాకుండా ప్రజలను రక్షించడంలో తమ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









