అగ్ని ప్రమాదంలో 10 మందికి గాయాలు
- July 31, 2022
మనామా: నగరంలోని ఓ ప్రముఖ భవనంలో జరిగిన అగ్నప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి.
అధికారుల మాట్లాడుతూ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వారిని బయటపడేసే ప్రయత్నం లో భాగంగా చేపట్టిన చర్యల్లో 140 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, గాయపడిన 10 మందిని హాస్పిటల్ కు తరలించినట్లు పేర్కోన్నారు.
ఈ ప్రమాదం పై తక్షణమే విచారణ చేపడతామని అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటించింది. అంతేకాకుండా ప్రజలను రక్షించడంలో తమ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







