అగ్ని ప్రమాదంలో 10 మందికి గాయాలు
- July 31, 2022
మనామా: నగరంలోని ఓ ప్రముఖ భవనంలో జరిగిన అగ్నప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి.
అధికారుల మాట్లాడుతూ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వారిని బయటపడేసే ప్రయత్నం లో భాగంగా చేపట్టిన చర్యల్లో 140 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, గాయపడిన 10 మందిని హాస్పిటల్ కు తరలించినట్లు పేర్కోన్నారు.
ఈ ప్రమాదం పై తక్షణమే విచారణ చేపడతామని అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటించింది. అంతేకాకుండా ప్రజలను రక్షించడంలో తమ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు







