ఒమన్ లో ట్రాఫిక్ ప్రమాదం
- July 31, 2022
మస్కట్: దేశంలోని అల్ ఉత్సా గవర్నేట్ లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదం లో ఐదుగురు గాయపడ్డారని సమాచారం.
ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ప్రతినిధులు మాట్లాడుతూ గవర్నేట్ లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వారిని హైమా హాస్పిటల్ లోని ఏమెర్జెన్సి విభాగంలో చేర్చడం జరిగింది. వారిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరూ తేలికైన గాయాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







