ఒమన్ లో ట్రాఫిక్ ప్రమాదం
- July 31, 2022
మస్కట్: దేశంలోని అల్ ఉత్సా గవర్నేట్ లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదం లో ఐదుగురు గాయపడ్డారని సమాచారం.
ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ప్రతినిధులు మాట్లాడుతూ గవర్నేట్ లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వారిని హైమా హాస్పిటల్ లోని ఏమెర్జెన్సి విభాగంలో చేర్చడం జరిగింది. వారిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరూ తేలికైన గాయాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









