ఒమన్ లో ట్రాఫిక్ ప్రమాదం
- July 31, 2022
మస్కట్: దేశంలోని అల్ ఉత్సా గవర్నేట్ లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదం లో ఐదుగురు గాయపడ్డారని సమాచారం.
ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ప్రతినిధులు మాట్లాడుతూ గవర్నేట్ లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వారిని హైమా హాస్పిటల్ లోని ఏమెర్జెన్సి విభాగంలో చేర్చడం జరిగింది. వారిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరూ తేలికైన గాయాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?