ప్రవాస ఫ్యాకల్టీకి 78 మిలియన్ దినార్ల సర్వీస్ బెనిఫిట్స్
- August 02, 2022
కువైట్: 2021-2022 ఆర్థిక సంవత్సరంలో విద్యా మంత్రిత్వ శాఖలోని ప్రవాస ఉపాధ్యాయులకు 78 మిలియన్ దినార్లు సర్వీస్ ముగింపు ప్రయోజనాల కింద చెల్లించనున్నట్లు సివిల్ సర్వీస్ బ్యూరో పేర్కొంది. రాజీనామాలు, పదవీ విరమణ చేసిన టీచర్ల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన బడ్జెట్ ను సర్దుబాటు చేస్తామని సర్వీస్ బ్యూరో తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖలో తగ్గించాల్సిన ఉద్యోగాల సంఖ్యను సివిల్ సర్వీస్ కమిషన్ ఇంకా నిర్ణయించలేదని, అయితే విద్యాశాఖలోని ఉద్యోగాలను చేర్చే అవకాశం లేదని పేర్కొంది. ప్రస్తుతం కువైట్ ఉపాధ్యాయులు, ప్రవాసుల నిష్పత్తి 72.5%(63955 మేల్/ఫీమేల్ సిటిజన్ కువైటీ ఫ్యాకల్టీ), 27.5%(24,393 మంది నాన్ కువైటీస్) ఉన్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







