నకిలీ వస్తువులు అమ్ముతున్న షాపులకు జరిమానా
- August 02, 2022
కువైట్ సిటీ: అధికారుల తనిఖీలో సల్మియా ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన వస్తువులకు నకిలీ వస్తువులు అమ్ముతూ పట్టుబడ్డ రెండు షాపులకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది.
అధికారుల తనిఖీ చేస్తున్న సమయంలోనే ఈ షాపుల్లో పలు ఖరీదైన మొబైల్ ఫోన్ల ట్రేడ్ మార్క్ తో కూడిన నకిలీ ఫోన్లు దొరికాయి.
తనిఖీ అధికారులు అనేక నకిలీ వస్తువులను ఈ జప్తు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!