ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన యూఏఈ, శ్రీలంక అధ్యక్షులు

- August 03, 2022 , by Maagulf
ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన యూఏఈ, శ్రీలంక అధ్యక్షులు

అబుధాబి:యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. శ్రీలంక కొత్త అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు....తన దేశాన్ని సుస్థిరత, శాంతిని అధిగమించే దిశగా నడిపించాలని ఆకాంక్షిస్తూ ఆయన ఎన్నికపై అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com