నేషనల్ అసెంబ్లీని రద్దు చేసిన కువైట్ క్రౌన్ ప్రిన్స్
- August 03, 2022
కువైట్: నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా డిక్రీ జారీ చేశారు.షేక్ మిషాల్ అల్-అహ్మద్ నవంబర్ 15, 2021 నాటి అమిరి డిక్రీని అనుసరించి నిర్ణయం తీసుకున్నారు. నేతల మధ్య సామరస్యం, సహకారం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తను జారీ చేసిన డిక్రీలో క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. జాతీయ ఐక్యతను సాధించేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అయిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!