గాజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- August 07, 2022మనామా: గాజా పై ఇజ్రాయిల్ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అని బహ్రెయిన్ పేర్కొంది. ఈ దాడి కారణంగా ఎంతో అమాయకులు బలయ్యారు అని ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా చర్చలతో ఈ దాడులను అరికట్టండి అని సైతం తెలిపింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం