పొలంలో దాచిన 40 కిలోల హషీష్ స్వాధీనం
- August 08, 2022
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని ఓ పొలంలో రైఫిల్స్, సైకోట్రోపిక్ టాబ్లెట్లతో పాటు 40 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ముసండం గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ విభాగం విశ్వసనీయ సమాచారం మేరకు ఒక వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసిందని తెలిపింది. పొలంలో దాచిన 43 కిలోల హాషిష్, క్రిస్టల్ డ్రగ్స్, హెరాయిన్, సైకోట్రోపిక్ టాబ్లెట్లు, రైఫిల్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!