50 డిగ్రీల సెల్సియస్ కు చేరిన ఉష్ణోగ్రత
- August 09, 2022
అబుధాబి: దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండ, వేడి కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అల్ ఐన్ లోని స్వియోహన్ లో ప్రస్తుత ఉష్ణోగ్రత శాతం 49 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది. జూన్ నెలలో ఇక్కడ 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం అబుదాబి లోని కొన్ని ప్రాంతాలు వాటిలో రాజీన్ మరియు గస్యౌరా కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదివారం నాటికి 50 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతుంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలోనే దుమ్ము ధూళి తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సైతం వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







