50 డిగ్రీల సెల్సియస్ కు చేరిన ఉష్ణోగ్రత
- August 09, 2022
అబుధాబి: దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండ, వేడి కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అల్ ఐన్ లోని స్వియోహన్ లో ప్రస్తుత ఉష్ణోగ్రత శాతం 49 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది. జూన్ నెలలో ఇక్కడ 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం అబుదాబి లోని కొన్ని ప్రాంతాలు వాటిలో రాజీన్ మరియు గస్యౌరా కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదివారం నాటికి 50 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతుంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలోనే దుమ్ము ధూళి తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సైతం వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







