50 డిగ్రీల సెల్సియస్ కు చేరిన ఉష్ణోగ్రత

- August 09, 2022 , by Maagulf
50 డిగ్రీల సెల్సియస్ కు చేరిన ఉష్ణోగ్రత

అబుధాబి: దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండ,  వేడి కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అల్ ఐన్ లోని స్వియోహన్ లో ప్రస్తుత ఉష్ణోగ్రత శాతం 49 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది. జూన్ నెలలో ఇక్కడ 51.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. 

జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం అబుదాబి లోని కొన్ని ప్రాంతాలు వాటిలో రాజీన్ మరియు గస్యౌరా కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదివారం నాటికి 50 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అవుతుంది. 

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలోనే దుమ్ము ధూళి తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సైతం వాతావరణ కేంద్రం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com