ఒమన్లో విదేశీ కరెన్సీ విక్రయం.. ముగ్గురి అరెస్టు
- August 16, 2022
మస్కట్: విదేశీ కరెన్సీలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. ఒమానీ రియాల్స్లో మొత్తాలకు బదులుగా విదేశీ కరెన్సీలను విక్రయించిన ఆరోపణలపై అరబ్ జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తమవద్ద విదేశీ కరెన్సీ ఉన్న వీడియో క్లిప్లను బాధితులకు చూపి వారిని మోసగించారని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి వారివద్ద ఉన్న విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు.. వారిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభమైనట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







