లులు హైపర్మార్కెట్లో ప్రారంభమైన ఇండియా ఉత్సవ్ ఫెస్టివల్
- August 16, 2022
మనామా: 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా "ఇండియా ఉత్సవ్" ఫెస్టివల్ ను ప్రారంభించినట్లు గల్లెరియా మాల్లోని లులు హైపర్మార్కెట్ ప్రకటించింది. ఇండియా ఉత్సవ్ ఫెస్టివల్ ను బహ్రెయిన్లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ప్రారంభ వేడుకలో ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతును ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఫుడ్, పండ్లు, కూరగాయల స్టాల్స్ కిటకిటలాడాయి.ఈ ఫెస్టివల్ అన్ని లులు అవుట్లెట్లతోపాటు ఆన్లైన్ పోర్టల్ (E-com)లో ఆగస్టు 24 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. కొనుగోలుదారులకు భారతదేశ ఉత్సవ్ను అందించడం గర్వంగా ఉందని లులు హైపర్మార్కెట్స్ ప్రాంతీయ డైరెక్టర్ మహ్మద్ కలీమ్ అన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







