ఆసియా కప్ 2022కు పూర్తిస్థాయి భద్రత: దుబాయ్
- August 19, 2022
దుబాయ్: 2022 ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయిలో భద్రతా ప్రణాళికను రూపొందించినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.ఈ మేరకు దుబాయ్ ఈవెంట్స్ సెక్యూరిటీ కమిటీ (ESC) సమన్వయ సమావేశాన్ని నిర్వహించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ కు పూర్తి స్థాయిలో భద్రతను కల్పించనున్నట్లు బ్రిగేడియర్ రషీద్ ఖలీఫా అల్ ఫలాసి తెలిపారు. ఆగస్ట్ 27 - సెప్టెంబర్ 11 మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్ల కోసం అల్ ఫలాసి భద్రతా చర్యలను సమీక్షించారు. ఆసియా కప్ 2022లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కువైట్, హాంకాంగ్ లేదా సింగపూర్ నుండి ఒక క్వాలిఫైయింగ్ జట్లు పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







