సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ స్వాధీనం
- September 02, 2022
కువైట్: సెంట్రల్ జైలు లోపల భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా సెంట్రల్ జైలులో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖైదీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. జైలు అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జైలు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







