దుబాయ్ లో గ్లైడర్ కూలి పైలట్ మృతి
- September 05, 2022_1662352101.jpg)
దుబాయ్: "అమెచ్యూర్-బిల్ట్" మోటరైజ్డ్ పారాగ్లైడర్ కూలిన ఘటనలో పైలట్ మృతి చెందాడని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(GCAA) తెలిపింది. మార్గమ్లోని స్కైడైవ్ క్లబ్ ప్రాంతంలో పారామోటర్ ఇంజిన్తో నడిచే గ్లైడర్ కూలిన ఘటనలో మృతిచెందిన పైలట్ దక్షిణాఫ్రికాకు చెందినవాడని అధికారులు తెలిపారు. క్రాష్పై దర్యాప్తు చేస్తున్నట్లు GCAA తెలిపింది. పారాగ్లైడర్లను సాధారణంగా ఎడారిలో ఎగరడానికి ఉపయోగిస్తారు. గత వారం అబుదాబిలోని షేక్ జాయెద్ మసీదు పార్కింగ్ స్థలంలో ఒక పౌర విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ గాయపడ్డ విషయం తెలిసిందే. అల్ బతీన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడానికి వెళుతుండగా.. సాంకేతిక లోపం కారణంగా జనావాసాలు లేని ప్రాంతంలో అది కూలిపోయింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!