దోహాకు మరో విమాన సర్వీస్: ఇండిగో
- September 07, 2022
దోహా: గల్ఫ్ ప్రాంతానికి తమ నెట్ వర్క్ ను బలోపేతం చేయాలని ఇండియన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో నిర్ణయించింది. ఇందులో భాగంగా గల్ఫ్ ప్రాంతానికి మరికొన్ని రోజువారీ విమాన సర్వీసులను నడుపనున్నట్లు ప్రకటించింది. దోహా, దుబాయ్, రియాద్లకు అదనపు ఫ్రీక్వెన్సీలను ప్రారంభించనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అక్టోబర్ 30 నుండి తెలంగాణలోని హైదరాబాద్ నుండి రియాద్, దోహాలకు ప్రతిరోజూ మరో విమాన సర్వీసును నడుపనుంది. అలాగే కర్ణాటకలోని మంగళూరు నుండి దుబాయ్కి అక్టోబర్ 31 నుండి మరో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ కొత్త సర్వీసుతో కలిపి హైదరాబాద్ నుండి దోహాకు మొత్తం సర్వీసుల సంఖ్య మూడుకు చేరుకోనుంది. ఇప్పటికే రియాద్-హైదరాబాద్ మధ్య వారానికి రెండుసార్లు ఇండిగో సర్వీసులు నడుస్తుండగా... ఇకపై సోమ, శనివారాల్లో సౌదీ రాజధాని నుండి.. ఆది, శుక్రవారాల్లో హైదరాబాద్ నుండి దుబాయ్కి అదనపు విమాన సర్వీసులు ప్రతిరోజూ నడుపనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







