ఒమన్ లో తెలంగాణ వాసి మృతి

- September 09, 2022 , by Maagulf
ఒమన్ లో తెలంగాణ వాసి మృతి

ఒమన్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన కొండ్ర రాజన్న(42) ఒమన్ లోని సలాల్ లో శుక్రవారం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కోసం గత 19 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశం వెళ్తున్నాడని వారు తెలిపారు. ఓమన్ దేశంలో పని చేసే కంపెనీలో అధిక ఒత్తిళ్లకు లోనై బీపీ ఎక్కువ కావడంతో మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య సత్తవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com