ఒమన్ లో తెలంగాణ వాసి మృతి
- September 09, 2022
ఒమన్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన కొండ్ర రాజన్న(42) ఒమన్ లోని సలాల్ లో శుక్రవారం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కోసం గత 19 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశం వెళ్తున్నాడని వారు తెలిపారు. ఓమన్ దేశంలో పని చేసే కంపెనీలో అధిక ఒత్తిళ్లకు లోనై బీపీ ఎక్కువ కావడంతో మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య సత్తవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత









