ఒమన్ లో తెలంగాణ వాసి మృతి
- September 09, 2022
ఒమన్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన కొండ్ర రాజన్న(42) ఒమన్ లోని సలాల్ లో శుక్రవారం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కోసం గత 19 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశం వెళ్తున్నాడని వారు తెలిపారు. ఓమన్ దేశంలో పని చేసే కంపెనీలో అధిక ఒత్తిళ్లకు లోనై బీపీ ఎక్కువ కావడంతో మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య సత్తవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







