ఒమన్ లో తెలంగాణ వాసి మృతి
- September 09, 2022
ఒమన్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన కొండ్ర రాజన్న(42) ఒమన్ లోని సలాల్ లో శుక్రవారం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కోసం గత 19 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశం వెళ్తున్నాడని వారు తెలిపారు. ఓమన్ దేశంలో పని చేసే కంపెనీలో అధిక ఒత్తిళ్లకు లోనై బీపీ ఎక్కువ కావడంతో మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య సత్తవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!