ఎలిజిబెత్ క్వీన్ మరణం...మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన యూఏఈ
- September 09, 2022
యూఏఈ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ మరణం పై యూఏఈ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. క్వీన్ ఎలిజిబెత్ మరణానికి సంతాపకంగా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, దౌత్య కార్యాలయాల్లో యూఏఈ జెండాను అవతనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నుంచి సోమవారం వరకు సంతాప దినాలుగా అన్సౌన్ చేసింది. క్వీన్ ఎలిజిబెత్ ఆత్మ కు శాంతి చేకూరాలని రాజ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు