‘ఎయిర్ ఇండియా’ విమానానికి తప్పిన పెను ప్రమాదం

- September 14, 2022 , by Maagulf
‘ఎయిర్ ఇండియా’ విమానానికి తప్పిన పెను ప్రమాదం

మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో మంటలు చెలరేగాయి.వెంటనే స్పందించిన అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) తెలిపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు అదేశించినట్లు సీఏఏ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com