యూకే వెళ్లనున్న సుల్తాన్
- September 16, 2022
మస్కట్: క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలియజేయడానికి, హిజ్ మెజెస్టి కింగ్ చార్లెస్ IIIని అభినందించడానికి హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్య కారణాలతో క్వీన్ ఎలిజబెత్ II మరణించిన విషయం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ II మరణానికి సంతాపాన్ని తెలపడంతోపాటు రాణి మరణం తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ రాజుగా.. ఉత్తర ఐర్లాండ్, కామన్వెల్త్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిర హిజ్ మెజెస్టి చార్లెస్ IIIని అభినందించడానికి సుల్తాన్ హైతం బిన్ తారిక్ యునైటెడ్ కింగ్డమ్కు వెళ్లనున్నారని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







