తోటి స్టూడెంట్ పై దాడి చేసిన ఘటనలో విచారణ ప్రారంభం
- September 17, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని ఓ ప్రైమరీ స్కూల్ లో తోటి విద్యార్థి పై కొంతమంది విద్యార్థులు గ్రూప్ గా మారి దాడి చేశారు. దీంతో దాడికి గురైన పిల్లాడి తల్లితండ్రులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై బహ్రెయిన్ విద్యాశాఖ విచారణ చేపట్టింది. శారీరకంగా దాడి చేయటంతో పాటు బెదిరింపులకు గురి చేసినట్లు తమ ఫిర్యాదులో పేరెంట్స్ తెలిపారు. దీంతో ఈ ఘటనను విద్యాశాఖ సీరియస్ గా తీసుకుంది. దాడి ఘటనలో నివేదిక వచ్చాక తప్పు చేసిన విద్యార్థులపై చర్య తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్







