తోటి స్టూడెంట్ పై దాడి చేసిన ఘటనలో విచారణ ప్రారంభం
- September 17, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని ఓ ప్రైమరీ స్కూల్ లో తోటి విద్యార్థి పై కొంతమంది విద్యార్థులు గ్రూప్ గా మారి దాడి చేశారు. దీంతో దాడికి గురైన పిల్లాడి తల్లితండ్రులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై బహ్రెయిన్ విద్యాశాఖ విచారణ చేపట్టింది. శారీరకంగా దాడి చేయటంతో పాటు బెదిరింపులకు గురి చేసినట్లు తమ ఫిర్యాదులో పేరెంట్స్ తెలిపారు. దీంతో ఈ ఘటనను విద్యాశాఖ సీరియస్ గా తీసుకుంది. దాడి ఘటనలో నివేదిక వచ్చాక తప్పు చేసిన విద్యార్థులపై చర్య తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!







