తోటి స్టూడెంట్ పై దాడి చేసిన ఘటనలో విచారణ ప్రారంభం
- September 17, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ లోని ఓ ప్రైమరీ స్కూల్ లో తోటి విద్యార్థి పై కొంతమంది విద్యార్థులు గ్రూప్ గా మారి దాడి చేశారు. దీంతో దాడికి గురైన పిల్లాడి తల్లితండ్రులు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై బహ్రెయిన్ విద్యాశాఖ విచారణ చేపట్టింది. శారీరకంగా దాడి చేయటంతో పాటు బెదిరింపులకు గురి చేసినట్లు తమ ఫిర్యాదులో పేరెంట్స్ తెలిపారు. దీంతో ఈ ఘటనను విద్యాశాఖ సీరియస్ గా తీసుకుంది. దాడి ఘటనలో నివేదిక వచ్చాక తప్పు చేసిన విద్యార్థులపై చర్య తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









