నేషనల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవులు
- September 18, 2022
కువైట్: ఈ నెల 29 న నేషనల్ అసెంబ్లీకి కువైట్ ఎలక్షన్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం స్కూల్స్ ను ఉపయోగించుకుంటుంది. ఐతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు నిర్వహించేందుకు ఈ నెల 27, 28 న స్కూల్స్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. ఎన్నికల కారణంగా రెండు రోజుల పాటు బడులు బంద్ ఉంటాయన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు తల్లితండ్రులు గమనించాలని కోరారు. అటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







